రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో విద్యాలయంలో వంటగది, స్టోర్ రూమ్ ,ఇతర గదులన్నిటిని తిరిగి వంటకాలను పరిసరాలను పరిశీలించారు. ఆన్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ తరగతిలను పరిశీలించారు. కొన్ని రోజులుగా ఇంటర్నెట్ సమస్య ఏర్పడిందని ప్రిన్సిపాల్ తెలుపగా అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8, 9 ,10 విద్యార్థులకు సైన్స్ మ్యాస్ పాఠాలను బోధించారు. ప్రశ్నలు అడిగి విద్యార్థులనుండి సమాధానాలు రాబట్టారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచాలని చెత్తా