Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి శైలజనాథ్

Singanamala, Anantapur | Sep 1, 2025
ఈనెల రెండో తేదీన దివంగత నేత డాక్టర్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి నిర్వహిస్తున్నామని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి సెలజన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసిపి నేతలకు పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us