ఈనెల రెండో తేదీన దివంగత నేత డాక్టర్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి నిర్వహిస్తున్నామని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి సెలజన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసిపి నేతలకు పిలుపునిచ్చారు.