Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కందుకూరు సీఐ అన్వర్ భాషా తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... కందుకూరు సర్కిల్ పరిధిలో ప్రతి ఒక్కరూ సంతోషకరమైన వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలని అన్నారు. విగ్రహాల ఏర్పాటుపై ప్రభుత్వం పలు సూచనలతో నిబంధనలు ఏర్పాటు చేశారని.