శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆకుల రఘునాధపురం సమీప జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది కోల్కతా నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఈ లారీ రోడ్డు ప్రక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..