Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: పట్టణంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని సెల్ఫోన్ దుకాణదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Mahabubabad, Mahabubabad | Aug 22, 2025
మహబూబాబాద్ పట్టణంలో మార్వాడిలు గో బ్యాక్ అంటూ సెల్ ఫోన్ దుకాణలను ముసివేసి నల్ల బ్యాడ్జిలు ధరించి సెల్ ఫోన్ దుకాణదారులు శుక్రవారం మధ్యాహ్నం 12:00 లకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.. అయితే సెల్ ఫోన్ దుకాణదారులు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 50 మంది వ్యక్తులను టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తహసీల్దార్ ముందు వారిని బైండొవర్ చేసారు.. పట్టణంలో ఎవరైనా అనుమతి లేకుండా కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us