Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: కొత్తగూడెం ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవటం లేదని ఆరోపించిన,ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన బాబురావు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 12, 2025
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న తనను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవటం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, జగన్నాధపురం గ్రామానికి చెందిన బాబురావు శుక్రవారం ఆరోపించాడు..
Read More News
T & CPrivacy PolicyContact Us