Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: రాజంపేటలో దొంగల భీభత్సం, రూ.1లక్ష నగదు,30 తులాల బంగారం చోరీ,దర్యాప్తు చేపట్టిన ఆసిఫాబాద్ పోలీసులు

Asifabad, Komaram Bheem Asifabad | Aug 31, 2025
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేటలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. రాజంపేట కాలనీకి చెందిన సురేశ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. శనివారం రాత్రీ తాళం పగల గొట్టి సుమారు రూ. లక్ష, నగదు,30 తులాల బంగారు ఆభరణాలను చోరీకి గురైనట్లు బాదితులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధితులు ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us