Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నందలపాడు కు చెందిన శామ్యూల్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

Anantapur Urban, Anantapur | Aug 28, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాడిపత్రి పట్టణంలోని నందలపాడు కు చెందిన శామ్యూల్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us