సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి బిజెపి నాయకులు శుక్రవారం పీఎం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు జిఎస్టి తగ్గించినందుకు పాలాభిషేకం చేపట్టినట్లు నాయకులు తెలిపారు