చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. పులిచెర్ల మండలం. కల్లూరు సమీపంలో సైదల్లా గుట్ట వద్ద ఏనుగు పిల్ల మృతి చెంది ఉండదాన్ని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం తెలిపారు. జూలై 5వ తేదీ తల్లి ఏనుగు పెద్ద చెరువు కట్ట ఒడ్డుపై నుంచి జారిపడి మృతి చెందిన విషయంవిధితమే. ఘటన స్థలానికి డిఎఫ్ఓ వివేక్, వెటర్నరీ డాక్టర్లు చేరుకొని మృతి చెందిన పిల్ల ఏనుగుకు శవ పంచనామా నిర్వహించి ఖననం చేశారు. ఏనుగు పిల్ల మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్