Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: మాజీ సీఎం జగన్ సమక్షంలో బుట్ట రేణుక ఆధ్వర్యంలో పార్టీలోకి చేరిన ఎమ్మిగనూరు బిజెపి,టిడిపి టిడిపి నాయకులు..

Yemmiganur, Kurnool | Sep 25, 2025
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులుకె.ఆర్‌.మురహరి రెడ్డి (ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్‌), కిరణ్‌ కుమార్‌ (బీజేపీ ఎమ్మిగనూరు టౌన్‌ ప్రెసిడెంట్‌), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్‌ - ఎమ్మిగనూరు), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్‌ సెక్రటరీ)ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక,రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎస్‌ వి మోహన్‌ రెడ్డి, పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us