Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: నందవరంలో మన గ్రోమోర్ సెంటర్ను బుధవారం తహశీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి సరిత, తనిఖిలు చేశారు

Yemmiganur, Kurnool | Sep 10, 2025
నందవరం: మన గ్రోమోర్ సెంటర్లో అధికారుల తనిఖీలు..నందవరంలో మన గ్రోమోర్ సెంటర్ను బుధవారం తహశీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి సరిత, తనిఖిలు చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, యూరియ ఎంత ఉందో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నందవరంకు 12.6 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని, మన గ్రోమోర్ సెంటర్లో యూరియ నిల్వ ఉందని చెప్పారు. రైతుల వినియోగించుకోవాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us