Download Now Banner

This browser does not support the video element.

తీర ప్రాంతంలో వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరు వేటకు వెళ్లొద్దని సూచించిన రేపల్లె తాహసిల్దార్ శ్రీనివాసరావు

Repalle, Bapatla | Aug 28, 2025
బాపట్ల జిల్లా రేపల్లె తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు గురువారం పెనుమూడి గ్రామంలోని పల్లిపాలెం, తీరప్రాంత ప్రజలను కృష్ణా నదిలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా నదికి నీటిని విడుదల చేసినందున, వరద నీరు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నామని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us