Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: పట్టణంలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

Nizamabad South, Nizamabad | Aug 23, 2025
సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్యలు మాట్లాడుతూ అమరులు సురవరం.సుధాకర్ రెడ్డి విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యారంగ సమస్యలపై తర్వాత కాలంలో యువజన కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహించి ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి కార్యదర్శిగా 1999,2004 నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా మరియు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us