Download Now Banner

This browser does not support the video element.

జమ్మికుంట: పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు టోకెన్లు తీసుకొని వెళ్ళిపోయిన రైతులు

Jammikunta, Karimnagar | Sep 10, 2025
జమ్మికుంట :పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బుధవారం ఉదయం నుండి లైన్లో నిలబడితే మధ్యాహ్నం యూరియా బస్తాలు ఇవ్వకుండా టోకెన్లు మాత్రమే ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలో మన గ్రూప్ మోర్ కేంద్రం వద్ద ప్రధాన రహదారి కావడంతో నిలబడకుండా దాని ముందు గుంపులుగా రైతులు ఉండడం వల్ల ఒకరినొకరు తోచుకుంటూ ఇబ్బందులు పడడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక్కొక్కరికి లోపలికి పంపి టోకెన్ లు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టారు సరిపడా యూరియా లేనందున రేపు యూరియాను అందిస్తామని అధికారులు చెప్పడంతో రైతుల టోకెన్లు తీసుకొని వెళ్లిపోయారు.
Read More News
T & CPrivacy PolicyContact Us