Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: నెక్కొండ గ్రామ శివారులో దుందిబి వాగు చెక్ డాంలో దూకి మహిళ మృతి

Jadcherla, Mahbubnagar | Aug 6, 2025
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామ శివారులో బుధవారం దుందిబి వాగు చెక్ డాం లో దూకి జ్యోతి అనే మహిళా మృతి మృతికి కారణం కుటుంబ కలహాలే స్థానికులు తెలిపారు ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us