Download Now Banner

This browser does not support the video element.

సిపిఐ రాష్ట్ర మహాసభలకు వేదికైన ఒంగోలు, పట్టణంలో మహా ర్యాలీ, పాలకులపై ధ్వజమెత్తిన నేతలు, ప్రతిఘటన తప్పదని హెచ్చరిక

Ongole Urban, Prakasam | Aug 23, 2025
28వ సిపిఐ రాష్ట్ర మహాసభలకు ఒంగోలు వేదికయింది.ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,పార్టీ జాతీయ నాయకుడు నారాయణ తదితర సీనియర్ నేతలంతా తరలివచ్చారు.ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒంగోలు పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది.సిపిఐ శ్రేణులు ఎర్రజెండాలతో కదం తొక్కాయి.తదుపరి జరిగిన బహిరంగ సభలో సిపిఐ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా తీరుపై విరుచుకుపడ్డారు. ఇవే పోకడలు కొనసాగితే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us