Download Now Banner

This browser does not support the video element.

అనకాపల్లి పట్టణం చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర, స్వాగతం పలికిన దళిత సంఘాల నాయకులు

Anakapalle, Anakapalli | Sep 13, 2025
వర్గీకరణ పేరుతో దళితులలో విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శనివారం అనకాపల్లి పట్టణం చేరుకుంది, యాత్రకు అనకాపల్లి జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.
Read More News
T & CPrivacy PolicyContact Us