Download Now Banner

This browser does not support the video element.

జనగాం: మాజీకి ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీడియా సమావేశం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై పలు విమర్శలు

Jangaon, Jangaon | Aug 26, 2025
తెలంగాణ మిగులు జలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చే పరిస్థితి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us