Download Now Banner

This browser does not support the video element.

చిన్న వడ్డిపల్లి చెరువులో ప్రారంభమైన గణపతి నిమజ్జనం

Warangal, Warangal Rural | Sep 5, 2025
వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం ప్రారంభమైంది మొత్తం 6800 గణపతి విగ్రహాలు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుని గంగమ్మ వాడికి చేరుస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించారు నగర మేయర్. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us