తెల్ల పశువుల్లో వచ్చే ముద్ద చర్మ వ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని క్రోసూరు మండల కేంద్రంలో పశు వైద్యులు షేక్ బషీర్ బుధవారం పేర్కొన్నారు. పశువుల్లో ఎక్కువగా జ్వరం రావడం దద్దుర్లు రావడం ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. నాలుగు నెలల పైబడిన తెల్ల పశువులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందంటూ వైద్యులు బషీర్ తెలియజేయడం జరిగింది.