Download Now Banner

This browser does not support the video element.

కడప: కాజీపేటలోని ఓ పెట్రోల్‌ బంకులో తక్కువ పెట్రోల్‌ పోస్తున్నారని ఆరోపించిన ద్విచక్ర వాహనదారుడు

Kadapa, YSR | Aug 23, 2025
వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేటలోని ఓ పెట్రోల్ బంకు మోసం బట్టబయలైంది. పొద్దు ద్విచక్ర వాహనదారుడు శనివారము పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి వంద రూపాయలు పెట్రోల్ పట్టించుకుంటే కనీసం 30 రూపాయల పెట్రోల్ కూడా రాలేదని ఆరోపించారు. దీంతో ఓ బాటిల్లో పెట్రోల్ పట్టించుకుని చూపించారు. ఇంతటి మోసం చేస్తున్న పెట్రోల్ బంకు యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో పలుచోట్ల మోసాలు ఇలా వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉండకుండా స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us