Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం, తప్పిన పెను ప్రమాదం

Srikakulam, Srikakulam | Aug 22, 2025
శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళతో పాటు ద్విచక్ర వాహనదారునికి చిన్నపాటి గాయాలయ్యాయి. అదే సమయంలో వెనుక నుంచి ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు ఇరువురిని సపర్యలు చేసి అక్కడ నుంచి పంపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us