Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద 25 లక్షలు విలువ చేసే వైద్యం ఉచితం పథకం అభినందనీయం: YMG కోశాధికారి విజయలక్ష్మి

Yemmiganur, Kurnool | Sep 7, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పట్టణ టిడిపి కోశాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఏమైనా నిర్ణయం తీసుకున్నారని కొని ఆడారు. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ పథకం కింద 25 లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా అందిస్తున్నారని రాష్ట్రంలో ఇది గొప్ప నిర్ణయం అని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమమే కోసమే చంద్రబాబునాయుడు పని చేస్తున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us