శంషాబాద్ విమానాశ్రయంలో పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు సీఐఎస్ఎఫ్ అధికారులు .బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద పాములు ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు గుర్తించారు. వీరివద్ద నుంచి విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని.. మహిళలను అదుపు లోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు..