Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: గంజాయి సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాం: మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి

Manuguru, Bhadrari Kothagudem | Jul 14, 2024
గంజాయి, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్ లోకి వచ్చే మెసేజ్ లింకులను క్లిక్ చేయవద్దు అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us