Download Now Banner

This browser does not support the video element.

రైతుల అవసరాలే మేరకు యూరియా రైతులందరికీ అందిస్తాం: చోడవరం శాసనసభ్యులు కే ఎస్ ఎన్ ఎస్ రాజు

Chodavaram, Anakapalli | Sep 7, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గా పరిధిలో గల బుచ్చయ్యపేట మండలం గున్నెంపూడి గ్రామంలోని చోడవరం శాసనసభ్యుడు కే.ఎస్.ఎన్.ఎస్. రాజు రైతులకు ఎరువుల్ని అందజేశారు. రైతుల అవసరం మేరకు ప్రతి రైతుకు ఎరువులను అందిస్తామని చోడవరం శాసనసభ్యులకు కే.ఎస్.ఎన్.ఎస్. రాజు అన్నారు . ఎక్కడైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us