Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : కొండవీటి లో50 కేజీల తులసి మాలతో, చామరులతో రూపొందించిన ఆంజనేయుడు రూపంలో ప్రత్యేక ఆకర్షణ నిలిచిన వినాయకుడు..

Yemmiganur, Kurnool | Aug 26, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని కొండవీటి ప్రాంతంలో 34 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ వినాయకుని ప్రతిష్టిస్తున్నారు... 16 అడుగుల ఎత్తులో 50 కేజీల తులసీమాలతో చామరులతో ఈ సంవత్సరం వినాయకుని రూపొందించారు. రెండు నెలల శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు మండప నిర్వాహకులు తెలుగు రాముడు యమదనూరులో ఈవినాయకుడు ఎంతో ప్రత్యేకం..
Read More News
T & CPrivacy PolicyContact Us