రాష్ట్ర వైఎస్సార్సీపి మాదాసి కురువ కురుబ సంఘం అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ శనివారం ఆకస్మికంగా మడకశిర కు వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్చార్జ్ లక్కప్ప ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కురుబలపై జరుగుతున్న అన్యాయాలు దాడుల గురించి లక్క పనులు అడిగి తెలుసుకున్నారు.