Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నం నియోజకవర్గంలోని 18మందికి ఒకేసారి 12లక్షల రూపాయులు సీఎమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Narsipatnam, Anakapalli | Aug 22, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 18 మంది బాధితులకు శుక్రవారం ఒకేరోజు 12 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పంపిణీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us