Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నంలో బాల వినాయక ఆలయాన్ని ఆదివారం దేవాదాయశాఖ పరిధి నుండి తప్పించి సంఘానికి అప్పగించిన అధికారులు

Narsipatnam, Anakapalli | Aug 24, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ప్రసిద్ధ బాల వినాయక ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించి తిరిగి ఆలయ కమిటీకి ఆదివారం దేవాదాయ శాఖ అధికారులు అప్పగించారు ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వారికి అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us