Download Now Banner

This browser does not support the video element.

వేములవాడ: డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక అస్తవ్యస్తంగా వార్డులు.. ఇబ్బందుల్లో ప్రజలు

Vemulawada, Rajanna Sircilla | Sep 10, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో డ్రైనేజీ,సిసి రోడ్ల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 11వ వార్డులో మురికి నీరు చేరి దుర్గంధం వెదజల్లుతోందని, దీనివల్ల విష జ్వరాలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us