అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది విద్యా వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు గురువారం నర్సీపట్నంలో ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.