Download Now Banner

This browser does not support the video element.

సంతేబిదనూరు గ్రామంలో నరేంద్ర గ్రామ సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

Hindupur, Sri Sathyasai | Sep 9, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామంలో నరేంద్ర అనే 35 సంవత్సరాల వ్యక్తి గ్రామ సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us