Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: విశాఖపట్నం జూ పార్కు సమీపంలో చుక్కల జింకల గుంపు రోడ్డుపైకి వచ్చింది.

India | Sep 13, 2025
విశాఖపట్నం జూ పార్కు సమీపంలో శనివారం చుక్కల జింకల గుంపు రోడ్డుపైకి వచ్చింది. జంతువులు తరచుగా బయటకు రావడం సాధారణమైంది, ఇది వాహనాల కింద పడి మరణాలకు దారితీసింది. జూ అధికారులు జింకలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ, వారు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు పర్యాటకులు అంటున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us