Download Now Banner

This browser does not support the video element.

కోటవుట్ల మండలం ఎండపల్లి వద్ద సోమవారం ఉదయం 100 కిలోల గంజాయి,రెండు కార్లు, ఒక వ్యాన్ స్వాధీనం, ఏడుగురు అరెస్ట్

Kotauratla, Anakapalli | Sep 22, 2025
నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కోటఉరట్ల మండలం యండపల్లి వద్ద సోమవారం ఉదయం పోలీసులు 100 కిలోల గంజాయిని, రెండు కార్లు, ఒక వ్యాన్ స్వాధీనం చేసుకున్నారని, ఇందుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us