Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: రాజోలీ సుంకేసుల జలాశయానికి పెరిగిన వరద..14 గేట్ల ద్వారా నీటి విడుదల...హెచ్చరిక జారీ చేసిన అధికారులు

Alampur, Jogulamba | Sep 13, 2025
రాజోలీ మండల పరిధిలోని సుంకేసుల జలాశయానికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉదృత్తి పెరిగింది.దింతో 64,450 క్యూసెక్కులు వచ్చి చేరడంతో 66,886 క్యూసెక్కుల నీటిని దిగువకు 14 గేట్లను ఎత్తి విడుదల చేసారు. వరద ఉదృత్తి పెరిగే అవకాశం ఉన్నందున మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us