Download Now Banner

This browser does not support the video element.

చేవెళ్ల: యాలాల్: యాలాల మండలం లో బీజేపీ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Chevella, Rangareddy | Jun 13, 2024
జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి తలవంతుక కృషి చేస్తానని సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. జుంటిపల్లి ప్రాజెక్టు ను సందర్శించి గేట్లు సక్రమంగా లేక రైతులకు సాగునీరు అందడం లేదని ఈ విషయం కలెక్టర్కు అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు ‌. త్వరలోనే మరమ్మతులు చేపట్టి రైతులకు నీరందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us