Download Now Banner

This browser does not support the video element.

ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న రైల్వే కోడూరు బొప్పాయి రైతులు.. గిట్టుబాటు ధర కల్పించాలని, తమను ఆదుకోవాలని వినతి

Kodur, Annamayya | Aug 31, 2025
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కిలో బొప్పాయికి పది రూపాయలు ధర నిర్ణయిస్తే, దళారులు, వ్యాపారులు, సేట్లు కుమ్మక్కై ఐదు రూపాయలకు తగ్గించారని రైల్వే కోడూరు మండల బొప్పాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us