Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: సోమవారం IDOC లో ప్రజావాణి,ITDA కార్యాలయంలో గిరిజన దర్బార్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్,పిఓ వెల్లడి

Kothagudem, Bhadrari Kothagudem | Aug 24, 2025
సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.. సోమవారం భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించు గిరిజన దర్భార్ కార్యక్రమానికి ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఆదివారం తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us