Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: కంబాలపల్లి గ్రామంలో పొలం పనులకు వెళ్తుండగా మార్గమధ్యలో పల్టీ కొట్టిన ట్రాక్టర్.. డ్రైవర్ కు స్వల్ప గాయాలు..

Mahabubabad, Mahabubabad | Sep 12, 2025
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి పల్టీలు కొట్టిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం 12:00 లకు చోటుచేసుకుంది.. గ్రామంలో పొలం పనుల నిమిత్తం వెళ్తుండడంతో కాలువ కట్టపై దారి సరిగ్గా లేకపోవడంతో బోల్తా పడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.. ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ రైతు నల్లపు సత్యం అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us