Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: తనకు నచ్చిన వాళ్లకే యూరియా AEO శ్యామ్ ఇస్తున్నాడని ఏఈఓ తో వాగ్వాదానికి దిగిన రైతులు

Sirpur T, Komaram Bheem Asifabad | Sep 13, 2025
కౌటాల రైతు వేదికలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఏఈఓ గన్ షామ్ తీరుపై ఆగ్రహానికి లోనై ఏఈఓ తో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎప్పటినుండో వేచి చూస్తున్నా రైతులకు యూరియా ఇవ్వకుండా తనకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే యూరియాను ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారిని వెంటనే తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు,
Read More News
T & CPrivacy PolicyContact Us