Download Now Banner

This browser does not support the video element.

మునుగోడు: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా పంపిణీ పరిశీలించిన ఆర్డిఓ శ్రీదేవి

Munugode, Nalgonda | Sep 18, 2025
నల్గొండ జిల్లా, మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. చండూరు ఆర్డీవో శ్రీదేవి, ఇన్చార్జి తహసిల్దార్ నరేష్ తో కలిసి గురువారం మధ్యాహ్నం యూరియా పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులను యూరియా సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతుకు సరిపడా యూరియాను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో పద్మజా, సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us