Download Now Banner

This browser does not support the video element.

కురవి: సీరోల్ లో దారుణ హత్య భూ వివాదంలో కృష్ణ అనే వ్యక్తిని, కత్తులతో దాడి చేసి హత్య చేసిన తమ్ముళ్లు

Kuravi, Mahabubabad | Jun 18, 2025
మహబూబాబాద్ జిల్లా: సీరోల్ మండల కేంద్రంలో దారుణ హత్య ఛోటుచేసుకుంది భూ వివాదం లో వల్లపూ కృష్ణ(43) అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య చేసిన తమ్ముళ్లు తీవ్ర గాయాలతో పడి ఉన్న కృష్ణను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us