Download Now Banner

This browser does not support the video element.

ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల పై అపోహ విడాలన్న ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి

Ongole Urban, Prakasam | Aug 21, 2025
ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గురువారం ఏపీ సీపీడీసీఎల్ ఛైర్మన్ పుల్లారెడ్డి, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు స్మార్ట్ మీటర్ల పట్ల ఉన్న అపోహలను తొలగించాలని, ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్ ఆవశ్యకతను తెలియజేయాలని సూచించారు. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us