Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: పింఛన్ పెంచాలంటూ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పింఛన్దారులతో కలిసి ధర్నా చేపట్టిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ

Rajendranagar, Rangareddy | Sep 8, 2025
అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా పింఛన్ పెంచకుండా మోసం చేస్తున్నట్లు MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు పింఛన్దారులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే పింఛన్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us