Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు అవగాహన ఎంపీపీ సునీత

Singanamala, Anantapur | Oct 1, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించిన ఎంపీపీ సునీత, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి. బుధవారం సాయంత్రం 5 గంటల పది నిమిషాల సమయంలో జీఎస్టీ పై సంబరాలు. జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us