Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: లోక్ అదాలతో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారమయ్యేలా చూడాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 9, 2025
జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో సెప్టెంబర్, 13 వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ సి.హెచ్.రమేష్ బాబు గారు తెలిపారు. జిల్లాల్లోని పోలీసు అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు జడ్జి గారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్, వివాహ /కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు కేసులు పరిష్కరించుకోవచ్చునన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us