Download Now Banner

This browser does not support the video element.

గండీడ్: మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలంలో మునర్సపల్లి వద్ద రెండు బైకులు ఢీకొని రోడ్డు ప్రమాదం ఇద్దరి యువకులు మృతి

Gandeed, Mahbubnagar | Oct 31, 2024
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం మున్సూర్పల్లి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం . రెండు బైక్లు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు గండీడ్ మండల వాసి రవీందర్, వికారాబాద్ వాసి రవినాయక్గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us