Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: ప్రాణాలను తెగించి విద్యుత్ పునరుదించిన చండ్రుగొండ మండల విద్యుత్ శాఖ అధికారులు

Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 11, 2025
చండ్రుగొండ మండలంలోని విద్యుత్ శాఖ అధికారులు తమ ప్రాణాలకు తెగించి గురువారం విద్యుత్ను పునర్దించారు. మద్దుకూరు ప్రాజెక్ట్ లో విద్యుత్ సమస్య అని తెలియడంతో ప్రాజెక్టులోకి సుమారు 150 మీటర్లు ఈదుకుంటూ 33 కె ఇన్సులేటర్ను మార్చి అమర్చారు. ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించడంతో గ్రామస్తులు అధికారులు విద్యుత్ శాఖ వర్కర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ నితిన్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ తులసయ్య, లైన్మెన్ సతీష్, ఎఎల్ఎం జీవన్, హెల్పర్ ప్రసాద్ తన్నీరు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us